Saturday, 22 October 2022

తెలంగాణలోకి రాహుల్ గాంధీ - రేవంత్ కు పరీక్షా సమయం..!!

కాంగ్రెస్ అగ్రనేత భారత్ జోడో యాత్ర నేటి నుంచి తెలంగాణలో కొనసాగనుంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర కృష్ణానది బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలో మొదలయ్యే రాహుల్ యాత్ర నవంబర్ 8వ తేదీ వరకు కొనసాగుతోంది. తెలంగాణలో మొత్తం 375 కిలో మీటర్లు యాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CUBMdj8
https://ift.tt/7xSkDfl

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour