కాంగ్రెస్ అగ్రనేత భారత్ జోడో యాత్ర నేటి నుంచి తెలంగాణలో కొనసాగనుంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర కృష్ణానది బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలో మొదలయ్యే రాహుల్ యాత్ర నవంబర్ 8వ తేదీ వరకు కొనసాగుతోంది. తెలంగాణలో మొత్తం 375 కిలో మీటర్లు యాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CUBMdj8
https://ift.tt/7xSkDfl
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment