వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తుంది. గతంలో ఎలుకలు పేషెంట్ ను కొరికిన ఘటన వెలుగులోకి రాగా తాజాగా ఎంజీఎం ఆస్పత్రిలో పాముల కలకలం రేగింది. ఇటీవల వారం రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో పాము కనిపించిన ఘటన మరచిపోక ముందే మళ్ళీ తాజాగా మరో పాము పేషెంట్ లను ఆందోళనకు గురి చేసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Au3N4qX
https://ift.tt/t1Ewfop
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment