Sunday, 23 October 2022

భారత్ -పాక్ మ్యాచ్ లో రాజాసింగ్ పోస్టర్ తో : కోహ్లీ బ్యాటింగ్ వేళ..!!

భారత క్రికెట్ అభిమానులకు ముందే దీపావళి పండుగ వచ్చేసింది. కోహ్లీ దీపావళి ధమాకాతో దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫొటో అభిమానులు ప్రదర్శించటం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఆదివారం భారత్ - పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ పోరు జరిగింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/aqM9Jb4
https://ift.tt/t1Ewfop

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour