Sunday, 30 October 2022

పవన్ కు తోడుగా చిరంజీవి - ఐక్యంగా పని చేస్తాం : అభిమాన నేతల నిర్ణయం.!!

తిరుపతి వేదికగా ఆసక్తి కర సమావేశం జరిగింది. పూర్వ ప్రజారాజ్యం పార్టీ మిత్రుల ఆత్మీయ కలయిక నిర్వహించారు. అందులో ఏపీలోని రాజకీయాలు..తమ భవిష్యత్ పాత్ర పైన చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో చిరంజీవి స్థాపింపిన ప్రజారాజ్యంలో పని చేసి ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న నేతలంతా ఒక్క చోటకు చేరారు. భవిష్యత్ పరిణామాలపైన చర్చించారు. సమావేశంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/QCEfiYe
https://ift.tt/tniUXec

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour