Saturday, 17 September 2022

టీఆర్ఎస్-కాంగ్రెస్ మైత్రి పై అమిత్ షా చెప్పిందిదే : ఈటలకు భరోసా..!!

తెలంగాణ భవిష్యత్ రాజకీయాలపై హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ లో ఇప్పుడు రాజకీయ పోరు టీఆర్ఎస్ వర్సస్ బీజేపీగా మారుతోంది. కాంగ్రెస్ స్థానం పైన ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ.. కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని కేసీఆర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/i7EXmjg
https://ift.tt/VF9giD5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour