Saturday, 17 September 2022

చైనా మాస్టర్ స్ట్రోక్ - మోదీకి మైండ్ బ్లాక్..!!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొన్నీ మధ్యే ఉజ్బెకిస్తాన్ పర్యటనకు వెళ్లొచ్చారు. సమర్‌కండ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. భారత్‌తో పాటు పాకిస్తాన్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజకిస్తాన్‌కు ఇందులో సభ్యత్వం ఉంది. ఈ దఫా ఉజ్బెకిస్తాన్ దీనికి ఆతిథ్యాన్ని ఇచ్చింది. తన పర్యటన సందర్భంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/c4MqI6V
https://ift.tt/VF9giD5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour