Saturday, 17 September 2022

మహమూద్ అన్సారీ: ఆయన గూఢచారి అని ఒప్పుకోకుండానే, రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎందుకు ఆదేశించింది?

భారత నిఘా సంస్థ, 1970 దశకంలో గూఢచారిగా తనను పాకిస్తాన్‌కు పంపించిందని ఆరోపించిన వ్యక్తికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు, భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్కడ ఆయనను పాక్ అధికారులు పట్టుకున్నారు. గూఢచార్యం ఆరోపణలతో 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. గూఢచార్యం ఆరోపణలతో వ్యక్తులను అరెస్ట్ చేయడం భారత్, పాక్‌లలో సాధారణమే.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/0JMZgjA
https://ift.tt/VF9giD5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour