Friday, 2 September 2022

కర్నాటక: ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలు... ఏమిటీ వివాదం, వక్ఫ్ ఆస్తులంటే ఏమిటి?

కర్నాటకలోని హుబ్బల్లి ఈద్గా మైదానంలో గణేషుడి పూజపై వివాదం రాజుకొంది. ఈ స్థలం ముస్లింల ఆస్తి అని, ఇక్కడ వేరే మతాల వారు పూజలు చేసుకోవడానికి వీల్లేదని మొదట్నుంచీ కర్నాటక వక్ఫ్ బోర్డు దీన్ని వ్యతిరేకిస్తోంది. అయితే, ఈ స్థలం వక్ఫ్ కింద రిజిస్టర్ కాలేదని చెబుతూ పూజలకు కర్నాటక హైకోర్టు అనుమతించింది. ఈద్గా మైదానంలో వినాయక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/aQLc9g5
https://ift.tt/JP2LZBi

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour