Friday, 2 September 2022

తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. స్టే విధించి మల్లన్నసాగర్ నిర్వాసితుల భూసేకరణకు తాత్కాలిక బ్రేక్!!

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. మల్లన్న సాగర్ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్ లో జీవో నంబర్ 35 పేర్కొనడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. మల్లన్న సాగర్ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/21PvgDT
https://ift.tt/JP2LZBi

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour