Friday, 2 September 2022

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్... ఈ పని చేస్తే షుగర్ రివర్స్, ఐసీఎంఆర్ అధ్యయనం!!

ప్రస్తుతం సమాజంలో డయాబెటిస్ బారిన పడి జీవితాంతం మందులు వాడాలని బాధపడుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. అయితే టైప్ 2 డయాబెటిస్ బారిన పడినవారు మధుమేహం నుంచి పూర్తిగా బయటపడవచ్చునని భారతీయ వైద్య పరిశోధన సంస్థ డయాబెటిస్ పై చేపట్టిన తాజా అధ్యయనం వెల్లడించింది. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లను సగం శాతానికిపైగా తగ్గించుకోవడం, అదే సమయంలో ప్రొటీన్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LIVTDOw
https://ift.tt/JP2LZBi

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour