Friday, 2 September 2022

మూడు రాజధానులు -కొత్త ముహూర్తం : తాజా వ్యూహం..!!

ఏపీలో మరోసారి మూడు రాజధానుల పై కదలిక మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదన తెర పైకి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అమరావతి రైతులు వ్యతిరేకించారు. న్యాయస్థానం ఆశ్రయించారు. సుదీర్ఘంగా న్యాయ పోరాటం సాగింది. ఈ వ్యవహారం కోర్టులో ఉన్న సమయంలోనే ప్రభుత్వం ఆనూహ్యంగా మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. అదే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/zDujM1k
https://ift.tt/JP2LZBi

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour