Friday, 16 September 2022

పాత కేసులు తవ్వి తీస్తోన్నారు: అధికార పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్..: మున్ముందు మరిన్ని

న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వరుస దాడులతో సతమతమౌతోంది. లిక్కర్ స్కాం ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు. మనీ లాండరింగ్ కేసులో ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను టార్గెట్ చేశారు సీబీఐ-ఈడీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Hl4nO8E
https://ift.tt/U37H8lo

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour