జాతిపిత గాందీజీని చంపిన గాడ్సే వారసులెవరో బిజెపి చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థులు, యువకులు, డ్వాక్రా మహిళలు, ప్రజలు, పార్టీ శ్రేణులతో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/TKyDMnC
https://ift.tt/U37H8lo
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment