Friday, 16 September 2022

స్వాతంత్రోద్యమంలో బిజెపి పాత్ర ఉందా? టూరిస్టుల్లా వచ్చిపోతున్న మంత్రులు: ఎర్రబెల్లి ఫైర్!!

జాతిపిత గాందీజీని చంపిన గాడ్సే వార‌సులెవ‌రో బిజెపి చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థులు, యువ‌కులు, డ్వాక్రా మ‌హిళ‌లు, ప్ర‌జ‌లు, పార్టీ శ్రేణులతో జ‌రిగిన తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాల బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న మంత్రి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/TKyDMnC
https://ift.tt/U37H8lo

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour