Friday, 16 September 2022

కొదమ సింహాల పోరు: ఈటల ఇంటికి అమిత్ షా - వేడెక్కిన తెలంగాణ

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఇవ్వాళ నిర్వహించ తలపెట్టిన రెండు కార్యక్రమాలు పోటాపోటీగా సాగనున్నాయి. ఎత్తుకు పైఎత్తు వేస్తోన్నాయి. ఆధిపత్య పోరును మొదలు పెట్టాయి. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికతో పాటు వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాజకీయ బలాన్ని చాటుకోవడానికి ఇవ్వాళ్టి కార్యక్రమాలు వేదికగా మారాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/PXGWf7e
https://ift.tt/U37H8lo

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour