Wednesday, 7 September 2022

థర్డ్ కాదు, మెయిన్ ఫ్రంటే..: బీజేపీని ఢీకొట్టడమే లక్ష్యం, శరద్ పవార్‌తో నితీష్ కుమార్ భేటీ

న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌ను కలిశారు. 2024 ఎన్నికల్లో నాయత్వం ఎవరు వహిస్తారనేది తర్వాత నిర్ణయించుకోవచ్చన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bgGwFPu
https://ift.tt/dpynVEx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour