న్యూఢిల్లీ: రాబోయే లోక్సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ను కలిశారు. 2024 ఎన్నికల్లో నాయత్వం ఎవరు వహిస్తారనేది తర్వాత నిర్ణయించుకోవచ్చన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bgGwFPu
https://ift.tt/dpynVEx
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment