Wednesday, 7 September 2022

నీట్ 2022 ఫలితాలు విడుదల: రాజస్థాన్ విద్యార్థికి 1వ ర్యాంక్, తెలంగాణ విద్యార్థికి 5

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2022 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి. జాతీయ పరీక్షల ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఈ ఫలితాలను విడుదల చేసింది. కాగా, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన తనిష్క మొదటి ర్యాంక్ సాధించారు. ఢిల్లీకి చెందిన వత్స ఆశీష్ బాత్రాకు రెండో ర్యాంక్ వచ్చింది. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/RA2Macl
https://ift.tt/dpynVEx

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour