Tuesday, 6 September 2022

మమత బెనర్జీ చుట్టూ మోదీ-సీబీఐ ఉచ్చు: దీదీ రైట్ హ్యాండ్ నివాసంపై మెరుపు దాడులు

కోల్‌కత: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం- తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను అధికారులను ప్రయోగిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తిన వేళ.. పశ్చిమ బెంగాల్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌ను మరోసారి టార్గెట్‌గా చేసుకుంది. మొన్నటికి మొన్న ఆమె సహచర మంత్రి పార్థ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/n8VRBjQ
https://ift.tt/9H8pCLk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour