మునుగోడు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఒకరిని మించి ఒకరు వ్యూహాలతో రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడానికి మాటల తూటాలను సంధిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న బిజెపి నాయకులు ప్రజలను ఆకట్టుకోవడానికి తమదైన శైలిలో రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తున్నారు. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో చేరికలపై ఫోకస్ చేసిన ఈటల రాజేందర్, చేరికలతో పాటు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/g2AvhTf
https://ift.tt/XFUboPg
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment