తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రచారంలో జోరుగా పాల్గొంటారన్న విషయం తెలిసిందే. పార్టీ కోసం బాగా కష్టపడి పనిచేసిన సీతక్క ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూకుడుగా పాల్గొంటున్నారు. సెంటిమెంటుతో పక్కా ప్లాన్ గా జనం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/gqZaebw
https://ift.tt/XFUboPg
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment