Tuesday, 27 September 2022

జపాన్ నుంచి మోదీ తిరిగొచ్చిన కొన్ని నిమిషాల్లోనే.. కేంద్రం సంచలన నిర్ణయం..!!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన జపాన్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడింది. మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు హాజరు కావడానికి జపాన్ వెళ్లిన మోదీ అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తరువాత దేశ రాజధాని వేదికగా చకచకా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/WPfcD7E
https://ift.tt/XFUboPg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour