న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన జపాన్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడింది. మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు హాజరు కావడానికి జపాన్ వెళ్లిన మోదీ అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తరువాత దేశ రాజధాని వేదికగా చకచకా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/WPfcD7E
https://ift.tt/XFUboPg
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment