రానున్న ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా ముందస్తు కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లకు సీట్లు తిరిగి ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరు ఇన్చార్జులకు చంద్రబాబు నేరుగా హెచ్చరికలు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికలు కీలకమని, ఏ మాత్రం అలక్ష్యం ప్రదర్శించినా ప్రత్యామ్యాయం వైపు చూడక
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qLd2ta9
https://ift.tt/YiQ0sPf

No comments:
Post a Comment