ప్రజా ప్రస్థానం పాదయాత్రను నూట అరవై ఒక్క రోజులుగా కొనసాగిస్తున్న వైయస్ షర్మిల తనదైన శైలిలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తన పాదయాత్రలో భాగంగా మోమిన్ పేట మండల కేంద్రంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/cQy1MrU
https://ift.tt/YiQ0sPf
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment