Friday, 23 September 2022

ప్రజలకు అరచేతిలో వైకుంఠం; ఎనిమిదేళ్లుగా ఆడిందే ఆట; మోసగాడు కేసీఆర్: వైఎస్ షర్మిల ధ్వజం

ప్రజా ప్రస్థానం పాదయాత్రను నూట అరవై ఒక్క రోజులుగా కొనసాగిస్తున్న వైయస్ షర్మిల తనదైన శైలిలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తన పాదయాత్రలో భాగంగా మోమిన్ పేట మండల కేంద్రంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/cQy1MrU
https://ift.tt/YiQ0sPf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour