నల్గొండ: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపూర్, కోతులపురం, అల్లందేవిచెరువు, సర్వేల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు రేవంత్. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/IgPCBZW
https://ift.tt/YiQ0sPf
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment