Friday, 23 September 2022

చంద్రబాబు అలా.. నేను ఇలా.: కాంగ్రెస్‌లోకి కోడలిలా అంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికరం

నల్గొండ: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపూర్, కోతులపురం, అల్లందేవిచెరువు, సర్వేల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు రేవంత్. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/IgPCBZW
https://ift.tt/YiQ0sPf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour