గెహ్లట్ వర్గం తిరుగుబాటుతో కాంగ్రెస్ అధ్యక్ష పదవీ రేసులోకి వచ్చిన దిగ్విజయ్ సింగ్ తన స్వరం పెంచారు. నెహ్రూ గాంధీ కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అవును ఆ కుటుంబం లేకుంటే కాంగ్రెస్ పార్టీ నథింగ్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. నెహ్రూ గాంధీ ఫ్యామిలీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ జీరో అవుతుందని కామెంట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VskFPxz
https://ift.tt/WQUwG7E
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment