Wednesday, 28 September 2022

కబ్జాలు చేసే నిన్ను ఎన్నిసార్లు బట్టేబాజ్ అనాలి? నర్సాపూర్ ఎమ్మెల్యేపై ఘాటుగా వైఎస్ షర్మిల

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నూట అరవై ఆరు రోజులుగా సాగుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె అధికార టీఆర్ఎస్ మంత్రులపై, ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు వైయస్ షర్మిల.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qvGB0b9
https://ift.tt/WQUwG7E

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour