Thursday, 29 September 2022

ఐదో విడత ప్రజాసంగ్రామ పాదయాత్రకు రెడీ అయిన బండి సంజయ్.. అక్టోబర్ 15నుండి షురూ!!

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరవెయ్యాలన్న లక్ష్యంతో, టిఆర్ఎస్ పార్టీపై సమర శంఖం పూరించి ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్నారు బండి సంజయ్. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రజల ఆదరణ కోసం ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్ పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేరుగా రంగంలోకి దిగి సాగిస్తున్న పాదయాత్రకు ప్రజల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/eQPxtlT
https://ift.tt/WQUwG7E

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour