Friday, 9 September 2022

పురందేశ్వరికి బీజేపీ మరో జలక్ - టీడీపీకి దగ్గరవుతున్నారా..!!

దగ్గుబాటి పురందేశ్వరి కి బీజేపీలో ప్రాధాన్యత తగ్గుతోందా. ఎన్టీఆర్ కుమార్తెగా నాడు యూపీఏలో కేంద్ర మంత్రిగా.. ఆ తరువాత బీజేపీలో చేరిన పురందేశ్వరికి తొలి నుంచి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, ఇప్పుడు క్రమేణా తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు అనేక రకాల ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. పురందేశ్వరి వ్యవహార శైలి పట్ల బీజేపీ అధినాయకత్వం అసంతృప్తి తో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/yBxTfQm
https://ift.tt/4yus5Fk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour