Friday, 9 September 2022

ఎవడ్రా నీకు మరదలు; వీధికుక్కతో పోల్చి.. మంత్రి నిరంజన్ రెడ్డిపై వైఎస్ షర్మిల ఘాటువ్యాఖ్యలు

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్న షర్మిల తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించడమే కాకుండా ఆయా నియోజకవర్గాలలో మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ వ్యవసాయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BCeAZgK
https://ift.tt/4yus5Fk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour