అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ హైదరాబాద్లో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన క్రమంలో, గణేష్ నిమజ్జనం సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడంతో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆయన చేతిలోని మైక్ లాక్కొని ఘర్షణ కు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/oi07TCA
https://ift.tt/4yus5Fk

No comments:
Post a Comment