Friday, 16 September 2022

ఆప్ఘన్‌లోనే మసూద్ అజర్, పాక్ ఆరోపణ, తిప్పికొట్టిన ఆప్ఘనిస్తాన్

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడనే చర్చ జరుగుతుంది. అతను ఆప్ఘనిస్తాన్‌లో లేడని ఆ దేశం ప్రకటించింది. ఆ మరునాడే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కీలక వ్యాఖ్యలు చేశారు. అజార్ ఆప్ఘన్‌లోనే తలదాచుకున్నాడని కామెంట్ చేశారు. దీంతో అతను ఎక్కడ ఉన్నాడనే అంశం చర్చకు వచ్చింది. అంతేకాదు అతను ఎక్కడ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CqBWZgT
https://ift.tt/U37H8lo

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour