Tuesday, 6 September 2022

ఆంధ్రప్రదేశ్-గుర్రగరువు: నెలల పసికందులు నిద్రలోనే ఊపిరి వదిలేస్తున్నారు... ఏమిటీ డెత్ మిస్టరీ?

అది 2022 ఆగష్టు 22. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గుర్రగరువు గ్రామంలో నివాసం ఉంటున్న శాంతి, సింగారి ఇద్దరి ఇంట్లో మూడు నెలల వయసున్న ఆడ శిశువులు ఏడుస్తూ ఉన్నారు. వారికి పాలు ఇచ్చిన తల్లులు, కాసేపు ఆ బిడ్డలను ఆడించి నిద్రపుచ్చారు. గంట తర్వాత సింగారి ఇంట్లో శిశువు మరణించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/7NwiIE1
https://ift.tt/9H8pCLk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour