Tuesday, 13 September 2022

మునుగోడు సిత్రాలు: నోటిఫికేషన్ రాకముందే రచ్చ; అక్కడ నాటుకోళ్ళు, గొర్రెలు మాయం; పండుగ వాతావరణం!!

మునుగోడు ఉపఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అందుకే మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాయి. తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ లు మునుగోడు ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా విజయకేతనం ఎగురవేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dYWA9g6
https://ift.tt/RU8KQTb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour