Tuesday, 13 September 2022

మూడు రాజధానులకు 2024 ఎన్నికలే రిఫరెండం - అప్పుడే ముగింపు : మంత్రి సంచలనం..!!

ఏపీలో ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల వ్యవహారం పైన మంత్రి అమర్నాధ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందంటూ వైసీపీ నేతలు చెబుతున్న సమయంలో మంత్రి గుడివాడ అమర్నాధ్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీసాయి. మూడు రాజధానుల అంశాన్ని ప్రజాభిప్రాయం (రెఫరెండం)గా తీసుకొని 2024

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MpwgRry
https://ift.tt/RU8KQTb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour