కోల్ కతాలో బీజేపీ నేతలు నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. సచివాలయం ముట్టడించేందుకు బయల్దేరారు. టీఎంసీ ప్రభుత్వ అవినీతి గురించి ర్యాలీ నిర్వహించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.. కొందరినీ కొట్టారు. దీంతో స్వల్పంగా గాయపడ్డారు. సచివాలయం ముట్టడించేందుకు బయల్దేరగా.. బీజేపీ నేతలు సువేందు అదికారి, రాహుల్ సిన్హా ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్నిమిత్ర పౌల్ను హౌరా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Vph3Yia
https://ift.tt/RU8KQTb

No comments:
Post a Comment