Tuesday, 27 September 2022

లోకేశ్..నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు - మంత్రి రోజా..!!

మంత్రి రోజా మరోసారి టీడీపీ నేత నారా లోకేశ్ పైన ఫైర్ అయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ తిరుమలకు వెళ్లారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏపీ ప్రభుత్వం తరపున సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సమయంలో లోకేశ్ చేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. దీనికి స్పందనగా మంత్రి రోజా పలు ప్రశ్నలతో ట్వీట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Vdiqx94
https://ift.tt/XFUboPg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour