Tuesday, 27 September 2022

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ దసరా ధమాకా కానుక - ఇచ్చేశారుగా..!!

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్దిరిపోయే దసరా కానుకను ప్రకటించారు. వేలాదిమంది ఉద్యోగుల కలను సాకారం చేశారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ఇక అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. పీఆర్సీ కలిపిన కొత్త జీతాలను వారు అందుకోబోతోన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తోన్నారు. ప్రమోషన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/HM2EjYs
https://ift.tt/XFUboPg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour