ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రెండవ రోజు ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఇక రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై తెలుగుదేశం పార్టీ ప్రశ్న ఇచ్చింది. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పై టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయ స్వామి ప్రభుత్వానికి అనేక ప్రశ్నలను సంధించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/QU1cEJw
https://ift.tt/TpvgPDL

No comments:
Post a Comment