Friday, 16 September 2022

బ్లేడుతో ప్రియుడి మర్మాంగం కోసిన మహిళ; ప్రాణాల మీదకు తెచ్చిన వివాహేతర సంబంధం!!

వివాహేతర సంబంధం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. పదేళ్లుగా ఒక మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న ఒక వ్యక్తిపై సదరు మహిళ బ్లేడుతో దాడి చేసింది. ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసి పారేసింది. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/syQzBlZ
https://ift.tt/U37H8lo

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour