Tuesday, 20 September 2022

చిరంజీవిని తమ్ముళ్లు దాటేసారు - మోహన్ బాబు కుమారులు మాత్రం: జనసేన నేత సంచలనం..!!

అమరావతి: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ.. గాడ్‌ఫాదర్. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. రామ్‌చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ను నిర్మించారు. సమకాలీన రాజకీయ అంశాలను ఇందులో చిత్రీకరించారు. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8V5u6tS
https://ift.tt/45snhJd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour