అమరావతి: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ.. గాడ్ఫాదర్. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. రామ్చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ను నిర్మించారు. సమకాలీన రాజకీయ అంశాలను ఇందులో చిత్రీకరించారు. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8V5u6tS
https://ift.tt/45snhJd
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment