వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ఉజ్బెకిస్తాన్ పర్యటనకు వెళ్లొచ్చారు. రెండు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులతో సమావేశం అయ్యారు. అన్నింటికీ మించి- పుతిన్తో నిర్వహించిన భేటీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగిన వేళ.. తన చిరకాల మిత్రుడికి మోదీ ఎలాంటి హితోపదేశం చేస్తారనేది ఆసక్తి రేపింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/nm3yxJ4
https://ift.tt/45snhJd

No comments:
Post a Comment