Tuesday, 20 September 2022

యుక్రెయిన్‌లో శ్రీలంక తమిళులపై చిత్రహింసలు: కాలి వేళ్ల గోర్లను పీకేశారు, కడుపులో పిడిగుద్దులు గుద్దారు

ఇటీవల రష్యా ఆక్రమణల నుంచి ఇజ్యుమ్‌ నగరాన్ని యుక్రెయిన్ విడిపించుకొంది. ఆ నగరంలో రష్యా అరాచకాలకు పాల్పడిందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇజ్యుమ్‌లో కొందరు శ్రీలంక తమిళులను కూడా నెలలపాటు రష్యా సైనికులు నిర్బంధంలోకి తీసుకున్నారనే వార్తలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ''మేం ప్రాణాలతో అసలు బయటపడతామని అనుకోలేదు''అని దిలుజన్ పత్తినజకన్ చెప్పారు. గత మే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Bit2eu5
https://ift.tt/45snhJd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour