Saturday, 17 September 2022

సీఎం జగన్ కే కాదు..ప్రధాని సొంత రాష్ట్రంలోనూ అదే సమస్య..!!

ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం. ఇప్పుడు ఏపీలో ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. అదే ఇప్పుడు గుజరాత్ లోనూ ఆందోళనలకు కారణమవుతోంది. ఏపీలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో తాను అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానం రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్ల కాలంలో 95 శాతం హామీలు అమలు చేసామని ప్రభుత్వం చెబుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/xvPyHgI
https://ift.tt/VF9giD5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour