Saturday, 17 September 2022

SCO: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అమెరికా వ్యతిరేక కూటమిగా మారుతోందా, దీనితో భారత్‌కు ఎదురయ్యే ఇబ్బందులేంటి?

ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో రెండు రోజుల పాటు జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ సమావేశంలో హాజరయ్యేందుకు వెళ్లిన భారత ప్రధాని మోదీ పలువురు దేశాధినేతలను కలిశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌తో చర్చలు జరిపారు. కానీ, ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BuP9zFS
https://ift.tt/VF9giD5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour