Monday, 19 September 2022

AP Assembly : టీడీపీ ఎమ్మెల్యేల నిత్య సస్పెన్షన్లు-ఇదీ వ్యూహాత్మకమేనా ! వైసీపీకి కావాల్సింది అదే !

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చప్పగా సాగిపోతున్నాయి. ప్రభుత్వం, అధికార పక్షం మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ లేకపోవడం, విపక్షాల వాయిదా తీర్మానాలతో సహా ఏ డిమాండ్ నూ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అలాగే అధికార పక్షం బిల్లులపై చర్చ కంటే విమర్శలపై వివరణలకే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం సర్వసాధారణమవుతోంది. దీంతో అధికార, విపక్షాల మధ్య పోరు, అనంతరం టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4QP1qcl
https://ift.tt/VYLel3g

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour