మునుగోడు ఉపఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మునుగోడు స్థానం ఇంతకు ముందు కాంగ్రెస్ ఖాతాలోనే ఉండటంతో, ఇప్పుడు కూడా అక్కడ విజయం సాధించి కాంగ్రెస్ తన పట్టును నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఇప్పుడు జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ROH2Sav
https://ift.tt/VYLel3g

No comments:
Post a Comment