Monday, 19 September 2022

మునుగోడు వారికి రంగస్థలం.. మెజార్టీ తెచ్చిన కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్!!

మునుగోడు ఉపఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మునుగోడు స్థానం ఇంతకు ముందు కాంగ్రెస్ ఖాతాలోనే ఉండటంతో, ఇప్పుడు కూడా అక్కడ విజయం సాధించి కాంగ్రెస్ తన పట్టును నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఇప్పుడు జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ROH2Sav
https://ift.tt/VYLel3g

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour