Monday, 19 September 2022

మరో గురుకులంలో ఫుడ్ పాయిజన్; పురుగుల భోజనంతో 35మంది విద్యార్థులకు అస్వస్థత; ఆందోళన!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాలలో, గురుకులాలలో విద్యార్థుల ఆహారంపై, విద్యార్థులకు అక్కడ కల్పిస్తున్న వసతి సౌకర్యాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, నేటికీ తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GKU4Pu
https://ift.tt/VYLel3g

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour