ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల చట్టాలు అసెంబ్లీ నుంచి ఉపసంహరించుకున్న తర్వాత ఈ చట్టాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసేందుకు దాదాపు ఆరునెలలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏం ఆశిస్తోంది, సుప్రీంకోర్టులో రాజధాని పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిగితే ఎవరికి ప్రయోజనం, దీనిపై విపక్ష టీడీపీ క్లారిటీ ఇస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/oM8QON7
https://ift.tt/y2cdqCO

No comments:
Post a Comment