అమరావతి: తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి.. ఇక ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నట్టే. ఇప్పటికే ఆమె అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతు పలికారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు సాగుతున్న రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు కూడా. ఇప్పుడిక పూర్తిస్థాయిగా ఏపీ రాజకీయాల్లోనూ అడుగు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. 2024
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/mCqBsNO
https://ift.tt/VYLel3g

No comments:
Post a Comment