Monday, 19 September 2022

కొడాలి నాని ఎంత అమాయకుడు కాకపోతే..: గుడివాడ గడ్డపై తేల్చుకుందాం: రేణుక చౌదరి

అమరావతి: తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి.. ఇక ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నట్టే. ఇప్పటికే ఆమె అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతు పలికారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు సాగుతున్న రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు కూడా. ఇప్పుడిక పూర్తిస్థాయిగా ఏపీ రాజకీయాల్లోనూ అడుగు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. 2024

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/mCqBsNO
https://ift.tt/VYLel3g

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour