Sunday, 18 September 2022

మునుగోడులో దూకుడు పెంచిన కాంగ్రెస్.. పాల్వాయి స్రవంతి ప్రచారపర్వం; కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా?

మునుగోడు ఉపఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్న ముఖ్య పార్టీలు ఇప్పటికే వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగాయి. ఇక మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో, కాంగ్రెస్ పార్టీ సైతం మునుగోడు ఉప ఎన్నికకు దూకుడును పెంచింది. తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bXYvmGP
https://ift.tt/y2cdqCO

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour