మునుగోడు ఉపఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్న ముఖ్య పార్టీలు ఇప్పటికే వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగాయి. ఇక మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో, కాంగ్రెస్ పార్టీ సైతం మునుగోడు ఉప ఎన్నికకు దూకుడును పెంచింది. తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bXYvmGP
https://ift.tt/y2cdqCO

No comments:
Post a Comment