Tuesday, 13 September 2022

టీడీపీ ఎమ్మెల్యేలు ఒకటనుకుంటే.. చంద్రబాబు ఆలోచన మరోవిధంగా..!!

అమరావతి: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమౌతుంది. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేశారు. సభ సమావేశం కావడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయిదు పని దినాల పాటు సమావేశం నిర్వహించాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/IQJE0Ns
https://ift.tt/RU8KQTb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour